తాజా వార్తలు
Social Buttons
Dropdown Menu
≡
Menu
Home
వార్తలు
జాతీయ వార్తలు
అంతర్జాతీయ వార్తలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
తెలంగాణ వార్తలు
సంపాదకీయం
ప్రత్యేక కథలు
ప్రత్యేక ఇంటర్వ్యూ
Version 2
Version 3
సినిమా
సినిమా వార్తలు
సినిమా సమీక్ష
Version 3
కవిత్వం
ఆరోగ్య చిట్కాలు
గ్యాలరీ
ENGLISH
Monday, 23 November 2015
వరద బాధితులను ఓదార్చిన జగన్
Writen by vaartha visheshalu
03:36
-
0 Comments
ఏపీ
ప్రతిపక్ష
నేత
వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు
వైఎస్
జగన్
వరద
ప్రభావిత
ప్రాంతాల్లో
పర్యటించారు
.
ఇవాళ
ఉదయం
చిత్తూరు
జిల్లా
రేణిగుంట
విమానాశ్రయానికి
చేరుకున్న
జననేత
...
అక్కడి
నుంచి
రోడ్డు
మార్గాన
వైఎస్సార్
జిల్లా
రైల్వే
కోడూరుకు
చేరుకున్నారు
.
పది
రోజులుగా
కురుస్తున్న
భారీ
వర్షాలకు
దెబ్బతిన్న
పంటలను
పరిశీలించి
,
ఆస్తులు
నష్టపోయిన
వారిని
వైఎస్
జగన్
పరామర్శించారు
.
కుక్కల
దొడ్డి
గ్రామంలో
రైతులతో
మాట్లాడారు
.
దెబ్బతిన్న
పంటలను
పరిశీలించి
బాధితులను
ఓదార్చారు
.
ప్రభుత్వ
పరంగా
పరిహారం
అందేలా
చూస్తాన్నారు
.
వైఎస్
జగన్
వెంట
ఎంపీ
మిథున్
రెడ్డి
,
ఎమ్మెల్యే
కొరముట్ల
శ్రీనివాసులు
ఉన్నారు
.
ప్రభుత్వ
పరంగా
పరిహారం
అందేలా
చూస్తాన్నారు
.
వైఎస్
జగన్
వెంట
ఎంపీ
మిథున్
రెడ్డి
,
ఎమ్మెల్యే
కొరముట్ల
శ్రీనివాసులు
ఉన్నారు
.
కాగా
వైఎస్
జగన్
శెట్టిగుంట
రైల్వేస్టేషన్
సమీపంలోని
కాలనీలో
ఇటీవల
గోడకూలి
మృతి
చెందిన
బాలుడు
హర్షవర్దన్
(4)
తల్లిదండ్రులు
తిరుమల
,
కృష్ణవేణి
దంపతులను
వైఎస్
జగన్
పరామర్శించనున్నారు
.
మధ్యాహ్నం
ఎస్
.
కొత్తపల్లి
గ్రామంలో
పర్యటించి
దెబ్బతిన్న
పంటలను
పరిశీలించి
,
బాధిత
రైతుల
నుంచి
వివరాలు
తెలుసుకుంటారు
.
Facebook
Tweeter
Google+
Pinterest
« PREV
NEXT »
No comments
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments ( Atom )
పోల్ ప్రశ్న
తాజా వీడియోలు
తాజా
ప్రముఖ
జగన్ కు సవాల్ విసిరిన లోకేష్…
‘ఒక్క అమ్మాయి తప్ప’ టీమ్ కు మహేష్ విషెస్…
జగన్ దీక్ష నేపథ్యంలో చంద్రబాబుకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన ప్రధాని....
అనంతపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
చంద్రబాబుకు చెప్పు చూపించిన మహిళ
సంప్రదించండి
Name
Email
*
Message
*
Join the Club
Sponsor
No comments
Post a Comment