Writen by
vaartha visheshalu
23:14
-
0
Comments
జడ్జిల సస్పెన్షన్ పై తెలంగాణ వ్యాప్తంగా లాయర్ల ఆందోళనలు
కొనసాగుతున్నాయి. దీనిపై హైదరాబాద్ లో న్యాయాధికారులు మంగళవారం సమావేశం
కానున్నారు. జడ్జిల సస్పెన్షన్లు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో
ప్రధానంగా చర్చిస్తారు. మరో వైపు తెలంగాణ న్యాయవాదుల ఆందోళనతో హైకోర్టు
వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన
అనంతరం హైకోర్టులోనికి అనుమతిస్తున్నారు.
No comments
Post a Comment