Writen by
Unknown
05:37
-
0
Comments
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి వైసీపీ ఆఫీస్ కు వెళుతుండగా....మండేఎండలో ఒక వ్యక్తి హెల్మెట్ పట్టుకొని జీహెచ్ఎంసీ-హరే కృష్ణ ధార్మిక సంస్ధ నిర్వహిస్తున్న 5 రూ. భోజన కౌంటర్ వద్ద వెయిట్ చేస్తున్నారు. కొందరు ఆయన్ను పరికించి చూడగా...ఆయన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. ఏంటి ఎమ్మెల్యేగారు ఇక్కడా అని ఆరాతీస్తే ...తెలంగాణలో రూ.5 భోజనం బాగుందని అన్నారు . తన నియెజకవర్గంలో ఈ ప్రోగ్రాం పెట్టి సొంతంగా పేదలకు భోజనం పెట్టాలని భావిస్తున్నారట... క్షేత్రస్థాయిలో స్వయంగా తెలుసుకునేందుకు ఇలా ఎర్రని ఎండలో అయినా సిద్ధపడ్డానని తెలిపారు.
No comments
Post a Comment